ఆగష్టు 15 ,గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.
1519 :పనామా దేశంలోని,పనామా సిటీ స్థాపించబడింది.శ్రీకృష్ణదేవరాయల కాలం.1535 :పరాగ్వే దేశపు రాజధాని నగరం,అసున్సియన్ స్థాపించబడింది.శ్రీకృష్ణదేవరాయల కాలం.1540 :పెరూ దేశంలోని,అరెక్విప నగరం స్థాపించబడింది.శ్రీకృష్ణదేవరాయల కాలం.1822 : 1822జనాభా లెక్కలు ప్రకారంఅప్పర్ కెనడాలో 1,20,000 మంది,లోయర్ కెనడా లో,500,000 మంది ప్రజలు నివసించేవారు.1834 : 1834 లో బ్రిటన్ పార్లమెంట్, చేసిన "సౌత్ ఆస్ట్రేలియా చట్టము" ప్రకారము, అక్కడ వలస (కోలనీ) ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి లభించింది.1858 :పసిఫిక్ సముద్రతీరప్రాంతానికి, ప్రతీ రోజూ ఉత్తరాల పంపిణీ జరగటం మొదలు అయ్యింది.1889 :ఆసియా లోనే, అతి పురాతనమైన,మోహన్ బాగన్ ఎ.సి. కలకత్తాలో స్థాపించబడింది.1870 :ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే మార్గము పూర్తి అయ్యింది.1889 : 15 ఆగష్ట్ నుంచి 16 సెప్టెంబరు వరకు జరిగినది గ్రేట్ లండన్ డాక్ స్ట్రైక్ వలన, బ్రిటిష్ ట్రేడ్ యూనియనిజం, నిపుణులైన కార్మికుల నుంచి, తక్కువ నిపుణత ఉన్న కార్మికులకు పాకింది.1901 :కాడిలాక్ మోటార్ కంపెనీడెట్రాయిట్లో స్థాపించబడింది.1914 :అంకన్ అనే పేరుగల సరుకుల ఓడ (రవాణా ఓడ), అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం లోకి,పనామా కాలువ ద్వారా, ప్రయాణించటంతో,పనామా కాలువ ప్రారంభమైంది.1944 :ఫ్రాన్స్ దక్షిణాన,మిత్ర దేశాల దళాలు దిగి,మార్సీల్స్ పట్టణాన్ని, తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.1938 :ఆంధ్రప్రభ దినపత్రికచెన్నై (నాటిమద్రాసు ) లో, పారిశ్రామిక వేత్తరామనాధ్ గోయెంకా మొదలు పెట్టాడు.1945 :కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది.1947 :భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండిస్వాతంత్ర్యం లభించింది.1947 : స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్గా లూయీ మౌంట్బాటెన్ నియామకం.1947 :పాకిస్తాన్ స్థాపకుడుముహమ్మద్ ఆలీ జిన్నా మొదటిపాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా,కరాచీలో పదవిని స్వీకరించాడు.1950 :విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 నశ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు.1950 :అస్సాంలో భూకంపం 8.6 రెక్టర్ స్కేల్ మీద. 1,000 మందికి పైగా మరణించారు.1960 :రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె) ,ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది.1960 : ముగ్గురు కాలిఫోర్నియా కాపలాదారులు,ఎగిరే పళ్ళాలు (గుర్తుపట్టలేని ఫ్లైయింగ్ వస్తువులు) చూసామని చెప్పారు.1961 :తూర్పు జర్మనీలో బెర్లిన్ గోడ కట్టటం మొదలైంది. జర్మనీ ప్రజలకు చీకటి రోజు1965 :లాస్ ఏంజిల్స్ లోని, జాతి కలహాలు నివారించటానికి,అమెరికాకి చెందిననేషనల్ గార్డ్ని పిలిచారు.1965 :బీటిల్స్ ,న్యూయార్క్ లోని, షియా స్టేడియంలో పాటలు పాడారు.1969 :వుడ్ స్టాక్ సంగీత ఉత్సవంమాక్స్ యాస్గర్ ఫార్మ్లో ప్రారంభించారు.1971 :బహ్రెయిన్ ,బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.1971 :అమెరికా అధ్యక్షుడునిక్సన్ , జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు.1974 :దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న,దక్షిణ కొరియా , అధ్యక్షుడు [[పార్క్చంగ్ హీ]] మీద జరిగిన హత్యా ప్రయత్నంలో,దక్షిణ కొరియా ,ప్రథమ మహిళ యూక్ యంగ్ సూ , మరణించింది.1975 :బంగ్లాదేశ్లో సైనిక కుట్ర.బంగ్లాదేశ్ ప్రధానిషేక్ ముజిబుర్ రెహ్మాన్ ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు.1977 : ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ' లో "సెటి" ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని "వౌ సిగ్నల్" అనే పేరు పెట్టారు.1983 :ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామ్ లాల్ నియమితులయ్యాడు.2006 :ఎయిడ్స్ సమావేశము : క్లింటన్, గేట్స్, అమెరికా అధ్యక్షుడి ప్రణాళికను సమర్ధించారు.2006 :శీతలీకరించిన వీర్యం పై చేసిన పరిశోధన, అంతరించి పోయినపాలిచ్చే జంతువులు (మమ్మాల్స్) తిరిగి పునఃసృష్టి చేయగలమనే ఆశలు కలిగిస్తున్నది2007 :పసిఫిక్ మహాసముద్రం తీరంలోనిఇకా ,పెరూ దేశంలోని పలుప్రాంతాలలో, భూకంపం, 8.0- (మేగ్నిట్యూడ్) రెక్టర్ స్కేల్ మీద వచ్చి, 514 మంది మరణించగా, 1,090 మంది గాయపడ్డారు. Jacques-Louis David 017 1769 :నెపోలియన్ ,ఫ్రెంచ్ చక్రవర్తి. (మ.1821)1771 :సర్ వాల్టర్ స్కాట్ , స్కాటిష్ నవలా రచయిత.1888 :టి.ఇ. లారెన్స్ ,'లారెన్స్ ఆఫ్ అరేబియా '; సైనికుడు, రచయిత1889 :దండు నారాయణరాజు , స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1944)1895 :వేమూరి గగ్గయ్య , తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1955)1902 :మోటూరి సత్యనారాయణ , దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995)1913 :బాడిగ వెంకట నరసింహారావు , కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (మ.1994)1914 :పరశురామ ఘనాపాఠి వేదపండితుడు. (మ.2016)1915 :ఇస్మత్ చుగ్తాయ్ , ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (మ.1994)1924 :మల్లెమాల సుందర రామిరెడ్డి , తెలుగు రచయిత, సినీనిర్మాత . (మ.2011)1929 :ద్వివేదుల విశాలాక్షి ,కథా, నవలా రచయిత్రి. (మ.2014)1931 :నాగభైరవ కోటేశ్వరరావు , కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (మ.2008)1935 :రాజసులోచన , తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (మ.2013)1938: సుకుమారి, తెలుగుతో పాటు,పలు భాషా చిత్రాలలో,2000 పైగానటించిన నటి(మ.2013) 1945: రాళ్లపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు(మ.2019) 1948: భారతి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల నటి.గాయనీ, దర్శకురాలు. 1949 :మైలవరపు గోపి , తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996)1949 :దేవిప్రియ , పాత్రికేయుడు, కవి (మ.2020).1961 :సుహాసిని , దక్షిణ భారత సినిమా నటి.1961 :పందిళ్ళ శేఖర్బాబు , రంగస్థల (పౌరాణిక) నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. (మ.2015)1964 :శ్రీహరి , తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. (మ.2013)1975 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడువిజయ్ భరద్వాజ్ 1985 :లయ (నటి) , తెలుగు సినిమా నటీమణి.1986 :కాసోజు శ్రీకాంతచారి , మలిదశతెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009)1935 :అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవి, శతావధాని. (జ.1883)1942 :మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (జ.1892)1949 :కొండా వెంకటప్పయ్య , ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866)2004 :అమర్సిన్హ్ చౌదరి ,గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1941).2005 :బెండపూడి వెంకట సత్యనారాయణ , చర్మవైద్యులు. (జ.1927)2006 :జి. వి. సుబ్రహ్మణ్యం , వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935)2013 :లాల్జాన్ బాషా , రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956).2018 :అజిత్ వాడేకర్ , భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1941)ఆగష్టు 15 :మహ్మద్ హబీబ్ , తెలంగాణకు చెందిన ఫుట్బాల్ ఆటగాడు. (జ. 1949) పండుగలు , జాతీయ దినాలు[ మార్చు ] ఆగష్టు 14 -ఆగష్టు 16 -జూలై 15 -సెప్టెంబర్ 15 --అన్ని తేదీలు